RRR ఫస్టాఫ్ అవగానే ఆడియెన్స్‌ను బయటికి గెంటేశారు !!

|

Mar 29, 2022 | 9:20 AM

ప్రస్తుతం దేశమంతా ట్రిపుల్ ఆర్ మేనియాలో మునిగితేలుతోంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ పాన్‌ఇండియా సినిమాకు ప్రేక్షకులు పోటెత్తుతున్నారు.

ప్రస్తుతం దేశమంతా ట్రిపుల్ ఆర్ మేనియాలో మునిగితేలుతోంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ పాన్‌ఇండియా సినిమాకు ప్రేక్షకులు పోటెత్తుతున్నారు. దీంతో ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇండియన్ సినిమాస్ హిస్టరీలో నయా రికార్డును సెట్ చేస్తోంది. ఇక ఇండియాతో పాటు ఓవర్‌సీస్‌ లోనూ ఈ సినిమా దూసుకుపోతోంది. అయితే అమెరికాలోని ఓ థియేటర్లో ట్రిపుల్ ఆర్ సినిమా చూస్తున్న ఆడియెన్స్‌ను షాక్ చేశారట థియేరట్ యాజమాన్యం.. సెకండ్‌ ఆఫ్ పడకుండానే థియేటర్ నుంచి బయటికి పంపించేశారట. అసలు విషయం ఏంటంటే…! ట్రిపులల్ ఆర్ సినిమా నిడివి సుమారు 3 గంట‌లు. సాధారణంగా ఇంత రన్‌ టైమ్‌ ఉంటే ఒక్కోసారి బాక్సాఫీస్‌ వద్ద ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి.

Also Watch:

నా లిటిల్ గ్రాడ్యుయేట్ కు అభినందనలు !! కూతురి స్కూల్‌ ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌

Follow us on