ఆ ఒక్క కారణంతో.. రణ్బీర్‌ మెసేజ్‌ చూడలే.. రిప్లై ఇవ్వలే

|

Feb 06, 2024 | 11:09 AM

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ , తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'యానిమల్' . ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర 900 కోట్ల రూపాయల వసూళు చేసింది. సూపర్ డూపర్ హిట్టైంది. అయినా కానీ.. ఈ సినిమా ఒక వర్గానికి నచ్చలేదు. మరికొందరు సినిమాపై విమర్శలు చేశారు. సినిమాలో స్త్రీలపై ద్వేషం ఉందని, అమ్మాయిలను చిన్నచూపు చూస్తున్నారని పలువురు విమర్శించారు. కానీ, రణబీర్ మాత్రమే సందీప్ పనిని విపరీతంగా మెచ్చుకుంటున్నాడు.

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ , తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘యానిమల్’ . ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర 900 కోట్ల రూపాయల వసూళు చేసింది. సూపర్ డూపర్ హిట్టైంది. అయినా కానీ.. ఈ సినిమా ఒక వర్గానికి నచ్చలేదు. మరికొందరు సినిమాపై విమర్శలు చేశారు. సినిమాలో స్త్రీలపై ద్వేషం ఉందని, అమ్మాయిలను చిన్నచూపు చూస్తున్నారని పలువురు విమర్శించారు. కానీ, రణబీర్ మాత్రమే సందీప్ పనిని విపరీతంగా మెచ్చుకుంటున్నాడు. ఇప్పుడే కాదు.. ఒకప్పుడు కూడా… ఇదే చెబుతూ.. డైరెక్టర్‌కు ఓ మెసేజ్‌ పెట్టారట రణ్బీర్‌. ఇక అసలు విషయం ఏంటంటే..! ‘అర్జున్ రెడ్డి’ సినిమా చూసిన వెంటనే సందీప్ పనితనం రణ్‌బీర్‌కి నచ్చిందట. ఈ మేరకు ఆయన డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగకు మెసేజ్ కూడా చేశారట. కానీ కట్ చేస్తూ.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆ మెసేజే చూడలేదట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viswambhara: అద్భుత లోకంలో అడుగుపెట్టిన విశ్వంభర

క్లింకారను చూసుకునేందుకు భారీ జీతం.. ఈమె ఏం లక్కీ గురూ !!

Follow us on