తెలుగు ముగింట్లో మాయ చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మలు

Updated on: Feb 09, 2026 | 5:32 PM

మలయాళీ హీరోయిన్లకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేక డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. తాజాగా అనస్వర రాజన్, రియా సిబు, కల్యాణి ప్రియదర్శన్ వంటి తారలు తెలుగు ప్రేక్షకులను మాయ చేస్తున్నారు. అనస్వర అర్జునతో, రియా సిబు సర్వం మాయతో, కల్యాణి ప్రియదర్శన్ లోక చిత్రంతో ట్రెండింగ్‌లో ఉన్నారు. మమితా బైజు కూడా ఈ జాబితాలో చేరారు. మళ్లీ మలయాళీ బ్యూటీస్ హవా మొదలైంది.

దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో మలయాళీ హీరోయిన్లకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. గాడ్స్ ఓన్ కంట్రీ నుండి వచ్చే ఈ తారలు అభినయంతో పాటు అందంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూంటారు. ప్రస్తుతం కొందరు మలయాళీ నటీమణులు దక్షిణాదిన విశేషంగా ట్రెండ్ అవుతున్నారు, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను మాయ చేస్తున్నారు. ఈ జాబితాలో ముందుగా అనస్వర రాజన్ పేరు వినిపిస్తోంది. ఒక పాటతో తెలుగులో చర్చకు వచ్చిన అనస్వర, దర్శకుల దృష్టిని ఆకర్షించారు. తమిళంలో విత్ లవ్ సినిమాతో గుర్తింపు పొందిన ఆమె, తెలుగులో అర్జున చిత్రంలో నటిస్తున్నారు. వరుస సినిమా అవకాశాలతో అనస్వర టాక్ ఆఫ్ ది సౌత్గా మారారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాజమౌళి.. నీ చర్యలు ఊహాతీతం స్వామి.. ఇది కేవలం నీ ఒక్కడికే సాధ్యం

చైనాలో సెకనుకు 10 మీటర్లు పరుగెత్తే రోబోట్ బోల్ట్ ఆవిష్కరణ

భారత్-అమెరికా ట్రేడ్ డీల్ పై పొలిటికల్ వార్

బంగ్లాదేశ్ అల్లర్లకు వ్యతిరేకంగా అమెరికాలో హిందూ ప్రొటెక్షన్ ర్యాలీ

యుద్ధానికి ముగింపు ఎప్పుడు? ఇజ్రాయెల్ స్పోక్స్ పర్సన్ గై నిర్ సంచలన వ్యాఖ్యలు

Loading...
Unable to load recommendations.
Follow Us