బాలీవుడ్ మీద ఆశలు పెంచుకుంటున్న సౌత్ బ్యూటీస్

Updated on: Jan 06, 2026 | 4:52 PM

కొత్త ఏడాదిలో బాలీవుడ్‌లో తమ స్థానాన్ని నిరూపించుకోవాలని పలువురు సౌత్ హీరోయిన్లు ఆశిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్, కీర్తి సురేష్, సాయి పల్లవి వంటి తారలు నార్త్‌లో కొత్త ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. కొందరు గతంలో ప్రయత్నించగా, మరికొందరు ఇప్పుడు గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు.

కొత్త ఏడాదిలో సరికొత్త ఆశలతో పలువురు సౌత్ హీరోయిన్లు బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. దక్షిణాదిలో ఇప్పటికే తమ సత్తా చాటుకున్న తారలు నార్త్‌లో కూడా తమ ప్రతిభను నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. కొందరు ఇప్పటికే హిందీ సినిమాల్లో ప్రయత్నాలు చేసి, ఫ్లాపులు చవిచూసినా, ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని ప్రయత్నిస్తున్నారు. పూజా హెగ్డే వరుణ్ ధావన్‌తో కలిసి హే జవానీ తో ఇష్క్ హోనా హై చిత్రంలో నటిస్తుండగా, ఈ సినిమా జూన్‌లో విడుదల కానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bhagavanth Kesari: ఓటీటీలో టాప్ లో భగవంత్ కేసరి మూవీ

మాలీవుడ్‌కి గుడ్‌ న్యూస్‌.. రూ.100 కోట్ల క్లబ్‌లో ప్రేమమ్‌ హీరో

Yash: బర్త్ డే గిఫ్ట్.. టాక్సిక్‌ ట్రైలర్‌ రెడీ అవుతోందా

పరాశక్తికి దళపతి గ్రీన్‌ సిగ్నల్‌.. పొంగల్ రేసులో రెండు తమిళ చిత్రాలు

స్టార్‌ హీరోలతో పోటీ.. నవీన్‌ అండ్‌ శర్వా గట్స్ ఏంటి ??

Loading...
Unable to load recommendations.
Follow Us