అల్లు కనకరత్నమ్మ భౌతికకాయానికి సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ నివాళులు
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట విషాదం నెలకొంది. వృద్ధాప్య సమస్యలతో అల్లు అరవింద్ మాతృమూర్తి కనకరత్నం తెల్లవారుజామున కన్నుమూశారు. కనకరత్నం భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. అల్లు కనకరత్నమ్మ భౌతికకాయానికి సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ నివాళులర్పించారు.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట విషాదం నెలకొంది. వృద్ధాప్య సమస్యలతో అల్లు అరవింద్ మాతృమూర్తి కనకరత్నం తెల్లవారుజామున కన్నుమూశారు. కనకరత్నం భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్, పవన్ కల్యాణ్ సతీమణి అన్నాలెజినోవా అల్లు అరవింద్, అల్లు అర్జున్, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతేకాకుండా.. అల్లు కనకరత్నమ్మ భౌతికకాయానికి సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ నివాళులర్పించారు.
Follow Us
వైరల్ వీడియోలు
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్
రోడ్డు గుంతల అద్భుతం.. చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు
నానో కారులో.. దేశాన్ని చుట్టేస్తున్న 75 ఏళ్ల కుర్రాడు
హైదరాబాద్లో.. కట్టెలు, బొగ్గులకు ఫుల్ డిమాండ్ !!
గ్యాస్ సెగ.. మళ్లీ లాక్డౌన్ తప్పదా
విమానంలో బీడీ తాగాడు.. కట్ చేస్తే.. ఇలా అయ్యాడు
చిలుక జోస్యం చెప్పే వ్యక్తి చేతిలో.. లక్షలు పోగొట్టుకున్న అధికారి

