భాగ్యశ్రీ, మీనాక్షికి చెక్‌ పెడుతున్న పూజా హెగ్డే

Updated on: Nov 06, 2025 | 5:35 PM

పూజా హెగ్డే అనేక కొత్త ప్రాజెక్టులకు సైన్ చేస్తూ బిజీగా ఉన్నారు. జననాయగం, కాంచన 4, దుల్కర్ సల్మాన్, ధనుష్ చిత్రాలతో ఆమె తిరిగి వేగం పుంజుకున్నారు. ఈ పరిణామం భాగ్యశ్రీ బోర్స్, మీనాక్షి చౌదరి వంటి నటీమణుల కెరీర్‌లపై ప్రభావం చూపుతోంది, వారికి అవకాశాలు దక్కడం కీలకంగా మారింది.

ప్రస్తుతం పూజా హెగ్డే వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. జననాయగం, లారెన్స్ కాంచన 4, దుల్కర్ సల్మాన్‌తో ఒక చిత్రం, బాలీవుడ్‌లో మరో ప్రాజెక్టు, త్వరలో ధనుష్‌తో జోడీ కట్టడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆమె అందుబాటులో లేకపోవడం వల్ల ఇతర నటీమణుల గురించి ఆరా తీసిన మేకర్స్, ఇప్పుడు పూజా హెగ్డే ప్రాజెక్టులకు సంతకం చేస్తే మిగిలిన వారి అవసరం ఉండదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

AA22: ఏఏ 22 అప్‌డేట్‌.. బన్నీ కన్ఫార్మ్ చేసినట్టేనా ??

Akshay Kumar: అక్షయ్ డెడికేషన్ గురించి చిన్ని ప్రకాష్ కామెంట్

శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ.. రన్‌వే అవసరం లేని విమానం

టెన్త్‌ అర్హతతో రైల్వే ఉద్యోగం.. రాత పరీక్ష లేకుండానే

అయ్యో..రక్షించేవారే లేరా.. ఏనుగుల ఆక్రందన