పెళ్లి వీడియోలను షేర్ చేస్తున్న నాయికలు వీడియో

Updated on: Dec 14, 2025 | 8:31 PM

సెలబ్రిటీలు తమ వివాహ వార్షికోత్సవాల సందర్భంగా పెళ్లి వీడియోలను అభిమానులతో పంచుకునే ట్రెండ్ పెరుగుతోంది. కీర్తి సురేష్, శోభిత ధూళిపాళ్ల వంటి నాయికలు తమ వివాహ వేడుకల ఆనందకరమైన క్షణాలను ప్రదర్శిస్తూ అభిమానులను ఆకర్షిస్తున్నారు. ఇది సంప్రదాయానికి మించిన సరదా, ప్రేమను ప్రతిబింబిస్తోంది.

పెళ్లంటే మూడు ముళ్లు, ఏడడుగులు, అగ్నిసాక్షి, ఆత్మీయుల ఆశీస్సులు. ఇవన్నీ కలిసి నూరేళ్ళ పంటగా భావిస్తారు. ప్రస్తుత రోజుల్లో పెళ్లిళ్లు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నప్పటికీ, వాటిలో అంతకు మించిన సరదా, ప్రేమ కూడా కనిపిస్తున్నాయి. ఈ అందమైన వేడుకలను వార్షికోత్సవాల సందర్భంగా జనాలతో పంచుకోవడానికి సెలబ్రిటీలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవలి కాలంలో శోభిత ధూళిపాళ్ల, ఇప్పుడు కీర్తి సురేష్ ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

పాక్‌లో సంస్కృతం కోర్సు వీడియో

రైల్వే సంచలన నిర్ణయం వీడియో

మెస్సీ కోసం హనీమూన్‌ వాయిదా.. కొత్త పెళ్లికూతురి క్రేజీ ప్లకార్డ్‌ వీడియో

వర్క్‌ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్స్‌ను మళ్లీ తీసుకురండి వీడియో

Published on: Dec 14, 2025 08:29 PM