శ్రీశైలం ఆలయ గోపురంపై నాగుపాము సంచారం
విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు స్నేక్ క్యాచర్ కాళీ చరణ్కు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న కాళీచరణ్ శివాజీ గోపురం పైకెక్కి నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం సురక్షితంగా ఆ పామును అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఆ వీడియో ప్రజంట్ నెట్టింట వైరల్ అవుతుంది.
శ్రీశైలం ఆలయ శివాజీ గోపురంపై నాగుపాము సంచారం కలకలం రేపింది. దసరా మహోత్సవాలు సందర్భంగా… లైటింగ్ వేసేందుకు గోపురం పైకెక్కిన లైటింగ్ సిబ్బందికి నాగుపాము తారసపడింది. దీంతో భయంతో కిందకు దిగిన లైటింగ్ సిబ్బంది.. ఆలయ అధికారులకు సమాచారమిచ్చారు. అధికారులు.. స్నేక్ క్యాచర్ కాళీ చరణ్కు సమాచారం ఇవ్వడంతో.. అతడి వచ్చి పామును చౌకచక్యంగా బంధించాడు. అనంతరం దాన్ని అటవీ ప్రాంతంలో వదిలేశాడు. నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం రోజు.. శివాజీ గోపురంపై నాగుపాము ప్రత్యక్షం కావడం పరమేశ్వరుడి మహిమే అంటున్నారు భక్తులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Published on: Oct 15, 2023 04:50 PM
Follow Us
వైరల్ వీడియోలు
వాసన చూసి క్యాన్సర్ను గుర్తిస్తున్న కుక్కలు
కిలాడీ కస్టమర్.. బిల్లు ఎగ్గొట్టేందుకు సీక్రెట్ ప్లాన్..
స్టూడెంట్ చెంపపై కొట్టిన టీచర్.. పాపం.. ఆ విద్యార్థి చెవికి
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!

