బీహార్ లో ట్రయిల్ రన్ లోనే కూలిన రోప్ వే

Updated on: Dec 27, 2025 | 10:24 PM

బీహార్‌లోని రోహ్‌తస్‌గఢ్‌లో కొత్తగా నిర్మించిన రోప్‌వే ట్రయల్ రన్‌లో కుప్పకూలింది. జనవరి 1 నుండి అందుబాటులోకి తేవాలని అధికారులు ప్లాన్ చేశారు. ప్రమాద సమయంలో ట్రాలీలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రూ. 13 కోట్ల వ్యయంతో రెండేళ్లుగా నిర్మించిన ఈ రోప్‌వే నిర్మాణ నాణ్యతపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బీహార్‌లోని రోహ్‌తస్‌గఢ్‌లో కొత్తగా నిర్మించిన రోప్‌వే ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. జనవరి 1 నుంచి ఈ రోప్‌వేను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అయితే, ట్రయల్ రన్ జరుగుతుండగానే ఊహించని ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ, ప్రమాదం జరిగిన సమయంలో ట్రాలీలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ

Gold Price Today: ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు.. శనివారం తులం ఎంతంటే..

21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ… కడలిలో కలిసిన 10 వేల అభాగ్యులు

నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే

వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట