Bhuma Akhila Priya:  బెయిల్ పిటిషన్ పై నేడు సికింద్రాబాద్ కోర్టు విచారణ

Bhuma Akhila Priya: బెయిల్ పిటిషన్ పై నేడు సికింద్రాబాద్ కోర్టు విచారణ

Updated on: Jan 16, 2021 | 10:21 AM

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో పోలీసులు మరో 12 మందిని అరెస్టు చేశారు పోలీసులు. వీరంతా విజయవాడ సమీపంలోని నందిగామకు చెందినవారుగా గుర్తించారు.

Published on: Jan 16, 2021 10:05 AM
Follow Us