Telangana: అరెరె.. పెద్ద సమస్యే వచ్చిపడిందే.. దాహం వేసిందా ఎలుగుబంటి గారూ
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సాకేరా గ్రామంలో వ్యవసాయ బావిలో పడింది ఓ ఎలుగుబంటి. అడవి నుంచి తప్పిపోయి వచ్చి బావిలో పడిందంటున్నారు స్థానికులు. బావిలో పడ్డ ఎలుగుబంటిని తీసేందుకు గ్రామస్తులు విశ్వప్రయత్నం చేశారు. అటవీ శాఖ అధికారుల సహకారంతో దాన్ని సురక్షితంగా బయటకు తీశారు.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సాకేరా గ్రామంలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. అడవిలో నుంచి తప్పిపోయిన ఒక ఎలుగుబంటి గ్రామానికి చేరుకుని అనుకోకుండా ఒక వ్యవసాయ బావిలో పడింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఎలుగుబంటిని రక్షించేందుకు తక్షణమే చర్యలు ప్రారంభించారు. అటవీశాఖ సహకారంతో ఎట్టకేలకు దాన్ని గడ్డకు చేర్చారు. బావి లోతైనదిగా ఉండటంతో దాన్ని బయటకు తెచ్చేందుకు 2 గంటలు కష్టపడాల్సి వచ్చింది. మనకెందుకులే అనుకోకుండా గ్రామస్తులు అందరూ కలిసి ఎలుగుబంటిని రక్షించడం అభినందనీయం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

