Viral Video: రూ.2.35 కోట్ల కరెన్సీ నోట్లతో దర్శనమిచ్చిన గణనాధుడు.. ఎక్కడో కాదండోయ్..
లంబోదరుడిని రూ.2.35 కోట్ల కరెన్సీ నోట్లతో అలంకరించడం భక్తులను ఆకట్టుకుంది. 20 ఏళ్ల క్రితం రూ1 లక్షతో ప్రారంభమైన ఈ సంప్రదాయం, ఇప్పుడు కోట్లకు చేరిందని నిర్వాహకులు తెలిపారు. కరెన్సీ నోట్లతో ముస్తాబైన విఘ్నేశ్వరుడిని దర్శించేందుకు భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఊరూరా వైభవంగా సాగుతున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని మెయిన్ బజార్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ భారీ కరెన్సీ నోట్ల వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. లంబోదరుడిని రూ.2.35 కోట్ల కరెన్సీ నోట్లతో అలంకరించడం భక్తులను ఆకట్టుకుంది. 20 ఏళ్ల క్రితం రూ1 లక్షతో ప్రారంభమైన ఈ సంప్రదాయం, ఇప్పుడు కోట్లకు చేరిందని నిర్వాహకులు తెలిపారు. కరెన్సీ నోట్లతో ముస్తాబైన విఘ్నేశ్వరుడిని దర్శించేందుకు భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
Follow Us
వైరల్ వీడియోలు
అడవిలో చరిత్ర ఆనవాళ్లు
హుండీ దొంగ అడ్డంగా బుక్
వారెవ్వా.. తొలిరోజే మత్స్యకారులకు జాక్పాట్.. ఒకే సారి
రాత్రివేళ ఒంటరిగా క్యాబ్లో యువతి ప్రయాణం! ఆ డ్రైవర్ చేసిన పనికి
బ్లాక్ మిల్క్.. ప్రకృతి వింత! ఆశ్చర్యపరిచే శాస్త్రీయ నిజం
భూకంపాలకు చెక్కుచెదరని పిరమిడ్ల సీక్రెట్ ఇది!
ఇంట్లో కూలర్ ఆన్ చేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి!

