Viral Video: రూ.2.35 కోట్ల కరెన్సీ నోట్లతో దర్శనమిచ్చిన గణనాధుడు.. ఎక్కడో కాదండోయ్..
లంబోదరుడిని రూ.2.35 కోట్ల కరెన్సీ నోట్లతో అలంకరించడం భక్తులను ఆకట్టుకుంది. 20 ఏళ్ల క్రితం రూ1 లక్షతో ప్రారంభమైన ఈ సంప్రదాయం, ఇప్పుడు కోట్లకు చేరిందని నిర్వాహకులు తెలిపారు. కరెన్సీ నోట్లతో ముస్తాబైన విఘ్నేశ్వరుడిని దర్శించేందుకు భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఊరూరా వైభవంగా సాగుతున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని మెయిన్ బజార్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ భారీ కరెన్సీ నోట్ల వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. లంబోదరుడిని రూ.2.35 కోట్ల కరెన్సీ నోట్లతో అలంకరించడం భక్తులను ఆకట్టుకుంది. 20 ఏళ్ల క్రితం రూ1 లక్షతో ప్రారంభమైన ఈ సంప్రదాయం, ఇప్పుడు కోట్లకు చేరిందని నిర్వాహకులు తెలిపారు. కరెన్సీ నోట్లతో ముస్తాబైన విఘ్నేశ్వరుడిని దర్శించేందుకు భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
Follow Us
వైరల్ వీడియోలు
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్
రోడ్డు గుంతల అద్భుతం.. చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు
నానో కారులో.. దేశాన్ని చుట్టేస్తున్న 75 ఏళ్ల కుర్రాడు
హైదరాబాద్లో.. కట్టెలు, బొగ్గులకు ఫుల్ డిమాండ్ !!
గ్యాస్ సెగ.. మళ్లీ లాక్డౌన్ తప్పదా
విమానంలో బీడీ తాగాడు.. కట్ చేస్తే.. ఇలా అయ్యాడు
చిలుక జోస్యం చెప్పే వ్యక్తి చేతిలో.. లక్షలు పోగొట్టుకున్న అధికారి

