Tillu Square: అనుపమను పరేశాన్‌ చేసిన ఫ్యాన్స్‌.. టిల్లు స్క్వేర్‌ సక్సెస్‌ మీట్‌లో..

టిల్లు స్క్వేర్‌ భారీ విజయం నేపథ్యంలో చిత్ర యూనిట్ సోమవారం నిర్వహించిన సక్సెస్‌ మీట్‌ గ్రాండ్‌గా జరిగింది. యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరైన ఈవెంట్‌లో అనుపమ మాట్లాడింది. అనుపమ స్టేజ్‌పైకి ఎక్కగానే ఫ్యాన్స్‌ రచ్చ రచ్చ చేశారు. అనుపమను మాట్లాడకుండా అరుపులతో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అనుపమ ఏం మాట్లాడిందంటే..

Tillu Square: అనుపమను పరేశాన్‌ చేసిన ఫ్యాన్స్‌.. టిల్లు స్క్వేర్‌ సక్సెస్‌ మీట్‌లో..

|

Updated on: Apr 08, 2024 | 9:13 PM

టిల్లు స్క్వేర్‌ భారీ విజయం నేపథ్యంలో చిత్ర యూనిట్ సోమవారం నిర్వహించిన సక్సెస్‌ మీట్‌ గ్రాండ్‌గా జరిగింది. యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరైన ఈవెంట్‌లో అనుపమ మాట్లాడింది. అనుపమ స్టేజ్‌పైకి ఎక్కగానే ఫ్యాన్స్‌ రచ్చ రచ్చ చేశారు. అనుపమను మాట్లాడకుండా అరుపులతో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అనుపమ ఏం మాట్లాడిందంటే..   తనపై చూపిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. సక్సెస్‌మీట్‌కు వచ్చిన ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌లకు అనుప కృతజ్ఞతలు తెలిపారు. తనకు టిల్లు సీక్వెల్‌లో తనకు అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ అనుపమ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపింది. అనంతరం స్టేజ్‌ దిగిన అనుపమ.. త్రివిక్రమ్‌ నుంచి ఆశీర్వాదం తీసుకుంది. ఇక ఈవెంట్ కు వచ్చిన అభిమానులు రచ్చ రచ్చ చేశారు. యంగ్ టైగర్ ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు.

Follow us
Latest Articles