Andhra: తెల్లారి గుడికి వెళ్లి దేవుడ్ని మొక్కారు.. తీరా తిరిగి ఇంటికి వచ్చేసరికి..
ఉదయాన్నే దేవుడ్ని మొక్కేందుకు గుడికి కుటుంబ సమేతంగా వెళ్లాడు ఓ వ్యక్తి. ఇలా గుడికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఏం జరిగిందో తెలిస్తే.. ఠక్కున దడుసుకుంటారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి.
అన్నమయ్య జిల్లా పీలేరు గ్రామంలోని చెన్నారెడ్డి వీధిలో భారీ చోరీ జరిగింది. స్థానికంగా నివాసముండే శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో సుమారు 100 గ్రాముల బంగారం, రూ. 5 లక్షల నగదు చోరీ చేశారు దుండగులు. శ్రీనివాసులు రెడ్డి కుటుంబం ఉదయం గుడికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేలోపు తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు దొంగలు. కాగా, ఈ ఘటనపై ఇంటి యజమాని శ్రీనివాసులురెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దాని మేరకు దర్యాప్తు చేపట్టారు.
వైరల్ వీడియోలు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

