Andhra: తెల్లారి గుడికి వెళ్లి దేవుడ్ని మొక్కారు.. తీరా తిరిగి ఇంటికి వచ్చేసరికి..
ఉదయాన్నే దేవుడ్ని మొక్కేందుకు గుడికి కుటుంబ సమేతంగా వెళ్లాడు ఓ వ్యక్తి. ఇలా గుడికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఏం జరిగిందో తెలిస్తే.. ఠక్కున దడుసుకుంటారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి.
అన్నమయ్య జిల్లా పీలేరు గ్రామంలోని చెన్నారెడ్డి వీధిలో భారీ చోరీ జరిగింది. స్థానికంగా నివాసముండే శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో సుమారు 100 గ్రాముల బంగారం, రూ. 5 లక్షల నగదు చోరీ చేశారు దుండగులు. శ్రీనివాసులు రెడ్డి కుటుంబం ఉదయం గుడికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేలోపు తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు దొంగలు. కాగా, ఈ ఘటనపై ఇంటి యజమాని శ్రీనివాసులురెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దాని మేరకు దర్యాప్తు చేపట్టారు.
వైరల్ వీడియోలు

‘మీ దేశానికి పో !’ యువతితో రాపిడో రైడర్.. దాడి కేసులో ట్విస్ట్

బిచ్చగాడినంటూ ఇంటికి వచ్చాడు.. ఆమె ఒంటరిగా కనిపించేసరికి..

అదనపు కట్నంగా .. కోడలిని ఏం అడిగారో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్

జంబో పుట్టగొడుగును ఎప్పుడైనా చూశారా ??

డబ్బులు లెక్కపెట్టుకుంటున్న వ్యక్తి.. ఇంతలో ఊహించని ట్విస్ట్

సొర చేపకు మహిళ ముద్దులు.. తర్వాత అంతా షాక్ వీడియో

ఉదయాన్నే ఆలయానికి వెళ్లిన భక్తులు.. శివలింగంపై ఉన్నది చూసి షాక్
