Andhra: తెల్లారి గుడికి వెళ్లి దేవుడ్ని మొక్కారు.. తీరా తిరిగి ఇంటికి వచ్చేసరికి..
ఉదయాన్నే దేవుడ్ని మొక్కేందుకు గుడికి కుటుంబ సమేతంగా వెళ్లాడు ఓ వ్యక్తి. ఇలా గుడికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఏం జరిగిందో తెలిస్తే.. ఠక్కున దడుసుకుంటారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి.
అన్నమయ్య జిల్లా పీలేరు గ్రామంలోని చెన్నారెడ్డి వీధిలో భారీ చోరీ జరిగింది. స్థానికంగా నివాసముండే శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో సుమారు 100 గ్రాముల బంగారం, రూ. 5 లక్షల నగదు చోరీ చేశారు దుండగులు. శ్రీనివాసులు రెడ్డి కుటుంబం ఉదయం గుడికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేలోపు తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు దొంగలు. కాగా, ఈ ఘటనపై ఇంటి యజమాని శ్రీనివాసులురెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దాని మేరకు దర్యాప్తు చేపట్టారు.
Follow Us
వైరల్ వీడియోలు
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!
మత్స్యకారులకు ముందే వచ్చిన ఉగాది.. వలలో చిక్కిన భారీ చేప
కోనసీమలో 'మూకుడు రొట్టె'కు పెరిగిన డిమాండ్!
మున్సిపాలిటీ వాటరే కదా అని కార్లు కడుగుతున్నారా? జాగ్రత్త!
సిలిండర్ తీసుకున్నారు సరే..మరి రశీదు ఏది?
నటి శ్రీదేవి ఆస్తుల వివాదం.. కోర్టుకెక్కిన బోనీ కపూర్
ఫ్లయిట్లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్

