Andhra: తెల్లారి గుడికి వెళ్లి దేవుడ్ని మొక్కారు.. తీరా తిరిగి ఇంటికి వచ్చేసరికి..
ఉదయాన్నే దేవుడ్ని మొక్కేందుకు గుడికి కుటుంబ సమేతంగా వెళ్లాడు ఓ వ్యక్తి. ఇలా గుడికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఏం జరిగిందో తెలిస్తే.. ఠక్కున దడుసుకుంటారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి.
అన్నమయ్య జిల్లా పీలేరు గ్రామంలోని చెన్నారెడ్డి వీధిలో భారీ చోరీ జరిగింది. స్థానికంగా నివాసముండే శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో సుమారు 100 గ్రాముల బంగారం, రూ. 5 లక్షల నగదు చోరీ చేశారు దుండగులు. శ్రీనివాసులు రెడ్డి కుటుంబం ఉదయం గుడికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేలోపు తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు దొంగలు. కాగా, ఈ ఘటనపై ఇంటి యజమాని శ్రీనివాసులురెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దాని మేరకు దర్యాప్తు చేపట్టారు.
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

