రవీంద్ర జడేజాకు అర్జున అవార్డు

|

Aug 17, 2019 | 6:21 PM

భారత క్రికెటర్‌ రవీంద్ర జడేజాకు అర్జున అవార్డు దక్కింది. దేశంలోని 19 మంది క్రీడాకారులకు ఈ వార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. క్రికెట్‌లో రవీంద్ర జడేజాను అవార్డు వరించగా..రెజ్లర్‌ భజరంగ్‌ పూనియాతో పాటు పారా అథ్లెట్‌ దీపక్‌ మాలిక్‌కు ఖేల్‌ రత్న అవార్డు దక్కింది. రవీంద్ర జడేజా 156 వన్డేలు, 42 టీ 20, 41 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడాడు. వన్దేల్లో 2128, టీ 20ల్లో 135, టెస్టుల్లో 1485 పరుగులు చేశాడు. అంతేకాదు వన్డేల్లో 178 […]

రవీంద్ర జడేజాకు అర్జున అవార్డు
Follow us on

భారత క్రికెటర్‌ రవీంద్ర జడేజాకు అర్జున అవార్డు దక్కింది. దేశంలోని 19 మంది క్రీడాకారులకు ఈ వార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. క్రికెట్‌లో రవీంద్ర జడేజాను అవార్డు వరించగా..రెజ్లర్‌ భజరంగ్‌ పూనియాతో పాటు పారా అథ్లెట్‌ దీపక్‌ మాలిక్‌కు ఖేల్‌ రత్న అవార్డు దక్కింది. రవీంద్ర జడేజా 156 వన్డేలు, 42 టీ 20, 41 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడాడు. వన్దేల్లో 2128, టీ 20ల్లో 135, టెస్టుల్లో 1485 పరుగులు చేశాడు. అంతేకాదు వన్డేల్లో 178 వికెట్లు తీశాడు. 192 వికెట్లు టెస్టుల్లో, 32 వికెట్లు టీ 20 మ్యాచ్‌లో తీశాడు. ఇటీవల ముగిసిన వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనల్లో రవీంద్ర జడేజా భారత్ చివరి వరకు పోరాటం చేశాడు.