బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు x చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా పాయింట్ల పట్టికలో ఇప్పటికే టాప్లో ఉన్న చెన్నై ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్ బెర్త్ని ఖరారు చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు బెంగళూరు చెన్నైపై బదులు తీర్చుకోవాలని భావిస్తోంది.
MS Dhoni calls it right at the toss and elects to bowl first against the @RCBTweets.#RCBvCSK pic.twitter.com/dqfJtpQQSm
— IndianPremierLeague (@IPL) April 21, 2019