4 / 5
3. టి. నటరాజన్: ఈ తమిళనాడు క్రికెటర్ 2020-21 ఆస్ట్రేలియా పర్యటనకు నెట్ బౌలర్గా వెళ్లాడు. అయితే భారత శిబిరంలో పెరుగుతున్న గాయాల కారణంగా, అతను బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2020-21లో ఆడే అవకాశం పొందాడు. తర్వాత, అతను వన్డేలు, టీ20ఐలు కూడా ఆడాడు. యార్కర్లను సంధించడంలో పేరుగాంచిన టి.నటరాజన్ ఒకే పర్యటనలో మూడు ఫార్మాట్లలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన తొలి భారతీయ క్రికెటర్గా నిలిచాడు. అయితే, అతను IPL 2022లో గాయం కారణంగా భారత జట్టులో తన స్థానాన్ని కోల్పోయాడు. ప్రస్తుతానికి బీజీటీ 2023లో చోటు దక్కించుకోలేకపోయాడు.