టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

|

Apr 20, 2019 | 7:56 PM

ఢిల్లీ: ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇక ఢిల్లీ జట్టు కెప్టెన్‌ శ్రేయాస్ అయ్యర్ టాస్‌ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాగా ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఢిల్లీ, పంజాబ్‌లు..  చెరో ఐదు మ్యాచుల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. In other news, the @DelhiCapitals win the toss and elect to bowl first against the […]

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ
Follow us on

ఢిల్లీ: ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇక ఢిల్లీ జట్టు కెప్టెన్‌ శ్రేయాస్ అయ్యర్ టాస్‌ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాగా ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఢిల్లీ, పంజాబ్‌లు..  చెరో ఐదు మ్యాచుల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.