సీనియర్ నటి సీత కన్నుమూత
సీనియర్ నటి, విలక్షణ నటుడు నాగభూషణం సతీమణి సీత కన్నుమూశారు. మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు ఇవాళ ముగిశాయి
senior actress Seetha: సీనియర్ నటి, విలక్షణ నటుడు నాగభూషణం సతీమణి సీత కన్నుమూశారు. మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు ఇవాళ ముగిశాయి. కాగా 1940లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సీత.. దేవదాసు, మాయాబజార్ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. దాదాపు 250 చిత్రాల్లో ఆమె కనిపించారు. చివరగా 2002లో నేనేరా పోలీస్లో ఆమె కనిపించారు. అంతేకాదు భర్త నాగభూషణంతో కలిసి రక్తకన్నీరు, పాపం పండింది, ఇనుప తెరలు, అందరూ బతకాలి లాంటి నాటకాల్లో నటించారు. దాదాపు 2వేలకు పైగా ఆమె ప్రదర్శనలు ఇచ్చారు.
Read more:
‘అంధాధూన్’ రీమేక్.. తమన్నాకు క్రేజీ రెమ్యునరేషన్..!