అనుమానితుడైనా టెర్రరిస్టే … అమిత్ షా

ఉగ్రవాదంపై ప్రభుత్వం పోరాడుతూనే ఉంటుందని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా అదే దాని బాధ్యత అని హోం మంత్రి అమిత్ షా అన్నారు. మనమంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాద వ్యతిరేక బిల్లులోని కొన్ని నిబంధనల్లో ఒకదానికి చేసిన సవరణలపై లోక్ సభలో జరిగిన చర్చకు సమాధానమిస్తూ ఆయన.. టెర్రరిస్టు కార్యకలాపాలతో సంబంధం ఉన్న వ్యక్తిని కూడా టెర్రరిస్టుగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు. అన్ లా ఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ అమెండ్ మెంట్ (చట్ట వ్యతిరేక […]

అనుమానితుడైనా టెర్రరిస్టే ... అమిత్ షా
Follow us

|

Updated on: Jul 24, 2019 | 5:05 PM

ఉగ్రవాదంపై ప్రభుత్వం పోరాడుతూనే ఉంటుందని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా అదే దాని బాధ్యత అని హోం మంత్రి అమిత్ షా అన్నారు. మనమంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాద వ్యతిరేక బిల్లులోని కొన్ని నిబంధనల్లో ఒకదానికి చేసిన సవరణలపై లోక్ సభలో జరిగిన చర్చకు సమాధానమిస్తూ ఆయన.. టెర్రరిస్టు కార్యకలాపాలతో సంబంధం ఉన్న వ్యక్తిని కూడా టెర్రరిస్టుగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు. అన్ లా ఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ అమెండ్ మెంట్ (చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక సవరణ ) బిల్లు పేరిట గల ఈ బిల్లును లోక్ సభ ఇటీవల ఆమోదించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. (ఈ బిల్లుకు అనుకూలంగా 284 ఓట్లు రాగా.. 8 మంది సభ్యులు మాత్రం వ్యతిరేకించారు). దీనిపై బుధవారం చర్చ సందర్భంగా విపక్షాలు చేసిన ఆరోపణలను, విమర్శలను అమిత్ షా ఖండించారు. ఉగ్రవాద కార్యకలాపాలతో లింకు ఉందని ఎవరినైనా అనుమానిస్తే ఆ వ్యక్తిని కూడా ఉగ్రవాదిగానే ముద్ర వేయాలన్నది ఈ బిల్లు ఉద్దేశం. అయితే ఇది దుర్వినియోగం కావచ్ఛునని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఎవరినైనా దేశ వ్యతిరేకిగా ముద్ర వేయవచ్చునన్న ప్రతిపక్షాల ఆరోపణలను అమిత్ షా తొసిపుచ్చారు. అసలైన,,జెన్యూన్ వ్యక్తులను పోలీసులు వేధించరని అన్నారు. నిజానికి సామాజిక కార్యకర్తలు చాలామంది మంచి పనులు చేస్తున్నారని, కానీ అర్బన్ మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్ఛరించారు.

ఒక వ్యక్తిని ఉగ్రవాదిగా ప్రకటించడానికి అనువైన నిబంధన ఉండాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్యసమితి దీనికి సంబంధించి ఓ ప్రొసీజర్ని పాటిస్తోంది. అమెరికాలోనూ ఇలాంటి రూల్ ఉంది. చివరికి పాకిస్తాన్, చైనా, ఇజ్రాయెల్, యూరోపియన్ యూనియన్..ఇలా పలు దేశాలు దీన్నిఅమలు చేస్తున్నాయి అని అమిత్ షా వివరించారు. కాగా-ఈ బిల్లు విషయంలో ప్రభుత్వం తొందరపడిందని కాంగ్రెస్ నేత శశిథరూర్ ఆరోపించారు. దివంగత బీజేపీ నేత వాజ్ పేయి కూడా ఈ విధమైన నిబంధనను వ్యతిరేకించారని ఆయన గుర్తు చేశారు.

Latest Articles
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు
సెకండ్ ఇన్నింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రియమణి
సెకండ్ ఇన్నింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రియమణి
డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
ఆహా.. హీరోయిన్స్‌ను బీట్ చేసేలా అందాలతో కావిస్తున్న హరితేజ
ఆహా.. హీరోయిన్స్‌ను బీట్ చేసేలా అందాలతో కావిస్తున్న హరితేజ
NEET UG 2024 పరీక్షలో క్వశ్చన్ పేపర్ లీకేజీపై NTA క్లారిటీ
NEET UG 2024 పరీక్షలో క్వశ్చన్ పేపర్ లీకేజీపై NTA క్లారిటీ
'సినిమాలో నటించాలి రాజకీయాల్లో కాదు'.. పవన్ కళ్యాణ్‎పై ముద్రగడ
'సినిమాలో నటించాలి రాజకీయాల్లో కాదు'.. పవన్ కళ్యాణ్‎పై ముద్రగడ
బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
లోక్ సభ ఎన్నికల్లో హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ షురూ..
లోక్ సభ ఎన్నికల్లో హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ షురూ..
సమ్మర్‌లో ఏసీ బ్లాస్ట్‌ కాకుండా ఉండాలా?
సమ్మర్‌లో ఏసీ బ్లాస్ట్‌ కాకుండా ఉండాలా?
వృషభ రాశిలో గురువు సంచారం.. ఈ రాశుల వారికి అరుదైన యోగాలు.. !
వృషభ రాశిలో గురువు సంచారం.. ఈ రాశుల వారికి అరుదైన యోగాలు.. !
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..