ఏపీకి క్యూ కట్టిన జాతీయ నేతలు

| Edited By: Vijay K

Mar 28, 2019 | 7:06 PM

ఏపీకి జాతీయ నేతలు క్యూ కట్టారు. టీడీపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసేందుకు పలు రాష్ట్రాలకు చెందిన అగ్రనేతలంతా వస్తున్నారు. ఇప్పటికే జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా ఏపీలో ప్రచారం నిర్వహించగా.. ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢీల్లీ సీఎం కేజ్రీవాల్ అనంతపురం జిల్లాకు వస్తున్నారు. చంద్రబాబుతో కలిసి పుట్టపర్తి సహా పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. అలాగే.. ఇక ఈనెల 31న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏపీకి వస్తున్నారు. […]

ఏపీకి క్యూ కట్టిన జాతీయ నేతలు
Follow us on

ఏపీకి జాతీయ నేతలు క్యూ కట్టారు. టీడీపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసేందుకు పలు రాష్ట్రాలకు చెందిన అగ్రనేతలంతా వస్తున్నారు. ఇప్పటికే జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా ఏపీలో ప్రచారం నిర్వహించగా.. ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢీల్లీ సీఎం కేజ్రీవాల్ అనంతపురం జిల్లాకు వస్తున్నారు. చంద్రబాబుతో కలిసి పుట్టపర్తి సహా పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. అలాగే.. ఇక ఈనెల 31న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏపీకి వస్తున్నారు. టీడీపీ తరపున ఆమె ఎన్నికల ప్రచారం చేస్తారు. జగన్‌కు కంచుకోట అయిన కడపలో మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవాలని భావిస్తుంది టీడీపీ.