
ఈ ఏడాది నవంబర్ ఒక అంతరిక్ష నౌక భూమి మీదకు వస్తుందని చెప్పింది. ఇక ఇదే సమయంలో ఏలియన్ల గురించి బిగ్ బాంబ్ పేల్చింది. 2026లో ఏలియన్లు భూమి మీదకు వస్తారని మానవులతో మంచి సంబంధాలు ఏర్పడుతాయని ఆమె అంచనా వేశారు.

ప్రపంచం ఎప్పుడు అంతం అవుతుంది?... బాబా వంగా ప్రకారం.. మానవతా అంతిమ విధ్వంసం 5079 సంవత్సరంలో జరగబోతుంది. ఆ సంవత్సరంలో, “ఊహించలేని స్థాయిలో” ఒక విశ్వ సంఘటన జరిగి, మానవజాతి, విశ్వానికి సంపూర్ణ విధ్వంసం తెస్తుంది. ఆమె ప్రవచనంలో మానవ పరిణామం, సాంకేతిక పురోగతి, ఘర్షణలు, అంతిమ విధ్వంసం అనుసరిస్తూ వివరించబడి ఉన్నాయి.

ఇప్పుడు ఒక వైపు ఇరాన్ , ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం గురించి బాబా వంగా ముందుగానే అంచనాలు వేసి చెప్పారు. అలాగే, కరోనా గురించి కూడా ఆమె ఎలా చెప్పిందో అలాగే జరిగింది.


బాబా వంగా చెప్పిన దాని ప్రకారం, ఈ ఏడాదిలో ఏలియన్లు భూమి మీదకు మనుషులకు ఇది నిజంగా పెద్ద షాకింగ్ న్యూస్ అవుతుంది. ఇప్పటి వరకు చాలానే అన్ని నిజమయ్యాయి. ఇది కూడా నిజమవుతుందనే జనాలు భయపడుతున్నారు. మరి, ఏం జరుగుతుందో చూడాలి.