
మనం జనవరి 1 న జరుపుకునేది న్యూస్ ఇయర్ కానీ, మన తెలుగు వాళ్ళకి కొత్త ఏడాది ఉగాది నుంచే మొదలవుతుంది. మరో నాలుగు రోజుల్లో పరభవ నామ సంవత్సరం ఏడాది ప్రారంభం కానుంది.అయితే, మళ్ళీ ఈ సారి కూడా పండుగ చేసుకోవచ్చా లేదా అనే సందేహంలో ఉన్నారు.

అయితే, ఈ ఏడాది మార్చి 19 న అమావాస్య ఘడియలు కూడా పండితులు చెబుతున్నారు. అయితే, రోజూ పూజలు చేసేవాళ్ళకు కచ్చితంగా ఒక సందేహం ఉంటుంది. మరి, పండితులు ఏం చెబుతున్నారో ఇక్కడ చదివి తెలుకుందాం..

శ్రీ పరభవ నామ సంవత్సరంలోనే అమావాస్య ఘడియలు ఉన్నంత మాత్రాన అసలు భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ప్రతి ఏడాది చైత్ర శుక్ల పాడ్యమి రోజున ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు

అయితే, ఈ ఏడాది 19 మార్చి 19న ఉదయం 6 గంటల 52 నిముషాలకు మొదలు కానుంది. అయితే, అమావాస్య కూడా ఉంది. అయితే, అది అంత పట్టించుకునేది కాదని, అందరూ సంతోషంగా దేవునికి పూజలు చేసి పండుగ చేసుకోవచ్చని చెబుతున్నారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అరుదైన గ్రహల కలయిక జరిగినప్పుడు దీని ప్రభావం 12 రాశుల వారి పైన ఉంటుంది. అయితే, ఇది కొందరికి అనుకూలంగా ఉంటే, మరి కొందరికి నెగిటివ్ గా ఉంటుంది. అయితే, రెండు రాశుల వారికి మాత్రం విపరీతమైన డబ్బు వారి వద్దకు రానుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..