3 / 5
వర్షాకాలంలో రోజూ త్రిఫల చూర్ణం తీసుకోవడం మంచిది. సిరి, కరక్కాయ, తానికాయలతో చేసిన త్రిఫలం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. వర్షాకాలంలో సహజమైన ఆహారాన్ని తినడానికి ప్రయత్నించాలి. పండ్ల రసానికి బదులుగా పండ్లను తింటే మంచిది. దాంతో శరీరం బాగుంటుంది, రోగాలు కూడా తగ్గుతాయి.