
Neeraj Chopra

నీరజ్ చోప్రా స్వస్థలం హరియాణా రాష్ట్రం పానిపట్ సమీపంలోని ఖండ్రా గ్రామం. డిసెంబర్ 24, 1994 లో నీరజ్ చోప్రా జన్మించారు.

నీరజ్ చోప్రాది ఉమ్మడి కుటంబం. కుటుంబంలో మొత్తం 17 మంది సభ్యులు.. వ్యవసాయమే ప్రధాన వృత్తి..

ఉన్న పిల్లలందరిలో పెద్దవాడు నీరజ్ చోప్రా. నీరజ్ చిన్నతనంలో భారీ కాయంతో ఉండేవాడు.. దీంతో తండ్రి సతీష్ అతడిని ఆటలవైపు వెళ్ళేదిశగా ప్రోత్సహించారు.

నీరజ్ చోప్రా తండ్రి సతీష్ కుమార్ చోప్రా వ్యవసాయదారుడు. నీరజ్ తల్లి సరోజ్ బాలాదేవి గృహిణి. నీరజ్ చోప్రాకి సంగీత, సరిత అనే ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.

2018 లో జకర్తాలో జరిగిన ఏషియన్ గేమ్స్ లో 88.06 మీటర్ల విసిరి గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్న నీరజ్ చోప్రా..

2016లో ఇండియన్ ఆర్మీలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ గా నియామకం. సైన్యంలో చేరిన తర్వాత ట్రైనింగ్ సజావుగా సాగడానికి ఆర్మీ సాయం చేసింది.

నీరజ్ చోప్రా ని అర్జున అవార్డుతో సత్కరించిన భారత ప్రభుత్వం.

Neeraj Chopra