టోక్యో చేరుకున్న భారత క్రీడాకారులు.. ఒలింపిక్ గేమ్స్ విలేజ్‌ ఫొటోలను పంచుకున్న అథ్లెట్లు.. 5 రోజుల్లో క్రీడలు షురూ!

Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్ గేమ్స్ జులై 23 నుంచి మొదలుకానున్న సంగతి తెలిసింది. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు విదేశాల్లో శిక్షణ తీసుకుంటున్న భారత క్రీడాకారులు టోక్యో చేరుకుంటున్నారు.

|

Updated on: Jul 20, 2021 | 11:54 AM

ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి భారత ఆటగాళ్లు టోక్యో చేరుకోవడం మొదలుపెట్టారు. యాచింగ్ జట్టు తరువాత భారతదేశపు ఏకైక వెయిట్ లిఫ్టర్ చానుతపాటు జాతీయ కోచ్ విజయ శర్మ, అసిస్టెంట్ కోచ్ సందీప్ కుమార్ సెయింట్ నుంచి టోక్యో చేరుకున్నారు.

ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి భారత ఆటగాళ్లు టోక్యో చేరుకోవడం మొదలుపెట్టారు. యాచింగ్ జట్టు తరువాత భారతదేశపు ఏకైక వెయిట్ లిఫ్టర్ చానుతపాటు జాతీయ కోచ్ విజయ శర్మ, అసిస్టెంట్ కోచ్ సందీప్ కుమార్ సెయింట్ నుంచి టోక్యో చేరుకున్నారు.

1 / 4
మీరాబాయి చాను టోక్యోలోని స్పోర్ట్స్ విలేజ్ నుంచి తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇందులో ఆమె మాస్క్‌ ధరించి కనిపించింది. మరో ఫొటోలో ఆహారం తింటూ కనిపించింది. టోక్యో క్రీడలకు చానుతో పాటు ఆమె కోచ్ ప్రమోద్ శర్మ, ఫిజియోథెరపిస్ట్ ఆలాప్ జవదేకర్ కూడా వచ్చారు.

మీరాబాయి చాను టోక్యోలోని స్పోర్ట్స్ విలేజ్ నుంచి తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇందులో ఆమె మాస్క్‌ ధరించి కనిపించింది. మరో ఫొటోలో ఆహారం తింటూ కనిపించింది. టోక్యో క్రీడలకు చానుతో పాటు ఆమె కోచ్ ప్రమోద్ శర్మ, ఫిజియోథెరపిస్ట్ ఆలాప్ జవదేకర్ కూడా వచ్చారు.

2 / 4
భారత షూటింగ్ బృందం కూడా శనివారం టోక్యో చేరుకుంది. కోవిడ్ పరీక్ష కోసం షూటింగ్  బృందంలోని అందరి నుంచి నమూనాలను తీసుకున్నారు. ప్రస్తుతం ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అందుకుముందు శుక్రవారం క్రొయోషియాలోని జాగ్రెస్  బేస్ నుంచ అమ్స్‌ర్డామ్ చేరుకుంది.

భారత షూటింగ్ బృందం కూడా శనివారం టోక్యో చేరుకుంది. కోవిడ్ పరీక్ష కోసం షూటింగ్ బృందంలోని అందరి నుంచి నమూనాలను తీసుకున్నారు. ప్రస్తుతం ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అందుకుముందు శుక్రవారం క్రొయోషియాలోని జాగ్రెస్ బేస్ నుంచ అమ్స్‌ర్డామ్ చేరుకుంది.

3 / 4
భారత్‌కు చెందిన తొలి ఆటగాళ్ల బృందం  శనివారం ఢిల్లీ నుంచి బయలుదేరింది. యూరప్‌లో శిక్షణ పొందిన తరువాత సెయిలింగ్ బృందం ఇప్పటికే టోక్యో చేరుకోగా, బాక్సర్లు, షూటర్లు వరుసగా ఇటలీ, క్రొయోషియా నుంచి జపాన్ చేరుకుంటారు.

భారత్‌కు చెందిన తొలి ఆటగాళ్ల బృందం శనివారం ఢిల్లీ నుంచి బయలుదేరింది. యూరప్‌లో శిక్షణ పొందిన తరువాత సెయిలింగ్ బృందం ఇప్పటికే టోక్యో చేరుకోగా, బాక్సర్లు, షూటర్లు వరుసగా ఇటలీ, క్రొయోషియా నుంచి జపాన్ చేరుకుంటారు.

4 / 4
Follow us
వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌