Note 13 5G: భారత మార్కెట్లోకి రెడ్మీ కొత్త ఫోన్.. 200 ఎంపీ కెమెరాతో పాటు..
టెక్ యూజర్లు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రెడ్మీ కొత్త ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చేసింది. రెడ్మీ నోట్ 13 సిరీస్ పేరుతో కొత్త 5జీ ఫోన్ను లాంచ్ చేశారు. గురువారం భారత మార్కెట్లోకి లాంచ్ చేయగా, జనవరి 10వ తేదీ నుంచి సేల్స్ ప్రాంభంకానున్నాయి. ఈ సిరీస్లో భాగంగా రెడ్మీ నోట్ 13 5జీ, నోట్ 13 ప్రో 5జీ, నోట్ 13 ప్రో+ 5జీ ఉన్నాయి. ఫీచర్లు, ధరలపై ఓ లుక్కేయండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
