
హైదరాబాద్ నగరానికి చెందిన మిథాలీ రాజ్ 1999లో జాతీయ విమెన్ క్రికెట్ జట్టులో తొలిసారి ఎంట్రీ

సుమారు 22 ఏళ్ళుగా భారతీయ జట్టుకు ప్రాతినిధ్యం

వెనక్కి తిరిగి చూడని విధంగా 22 ఏళ్ళుగా జాతీయ జట్టుకు సేవలందిస్తున్నారు. తొలి నాళ్ళలో తన తండ్రి దురైతో కలిసి క్రికెట్ స్టేడియంలోకి ఎంటరయ్యేపుడు ఈ అమ్మాయి ఇంతకాలం క్రికెట్ ఆడుతుందని ఎవరూ అనుకోలేదు.

మిథాలీరాజ్ తాజాగా అన్ని ఫార్మెట్లలో కలిపి పదివేల పరుగులు పూర్తి

ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా క్రికెటర్గా మిథాలీ రాజ్

విమెన్ క్రికెట్ మిథాలీ రాజ్ వేలాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్

అన్ని ఫార్మెట్లు (టెస్టులు, వన్డేలు, టీ20లు) కలిపి మొత్తం పదివేల పరుగులు సాధించిన తొలి ఇండియన్ విమెన్ క్రికెటర్గా మిథాలీరాజ్ రికార్డు సాధించారు