IND Vs ENG: మొదటి టీ20లో కోహ్లీసేన ఓడిపోవడానికి ఇవే ముఖ్య కారణాలు.!(Photo Gallery)

|

Mar 13, 2021 | 1:28 PM

ఇంగ్లండ్‌తో తొలి టీ 20 మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకున్నాయి కొన్ని నిర్ణయాలు కారణంగా ఓటమి చవి చూడాల్సి వచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1 / 5
రోహిత్ శర్మ

రోహిత్ శర్మ

2 / 5
అక్షర్ పటేల్

అక్షర్ పటేల్

3 / 5
శార్దూల్ ఠాకూర్

శార్దూల్ ఠాకూర్

4 / 5
భారత కెప్టెన్ బౌలింగ్‌లో మార్పులు చేయడం మరో కారణం. పవర్‌ప్లేలోని నాలుగో ఓవర్ వరకు 4 వేర్వేరు బౌలర్లను ఉపయోగించాడు. అక్షర్ పటేల్ మొదటి ఓవర్ వేయగా.. మూడో ఓవర్‌కే యుజ్వేంద్ర చాహల్‌ బరిలోకి దిగాడు. అటు భువనేశ్వర్, శార్దుల్ ఠాకూర్‌లు కూడా చెరో ఓవర్ వేశారు.

భారత కెప్టెన్ బౌలింగ్‌లో మార్పులు చేయడం మరో కారణం. పవర్‌ప్లేలోని నాలుగో ఓవర్ వరకు 4 వేర్వేరు బౌలర్లను ఉపయోగించాడు. అక్షర్ పటేల్ మొదటి ఓవర్ వేయగా.. మూడో ఓవర్‌కే యుజ్వేంద్ర చాహల్‌ బరిలోకి దిగాడు. అటు భువనేశ్వర్, శార్దుల్ ఠాకూర్‌లు కూడా చెరో ఓవర్ వేశారు.

5 / 5
వాషింగ్టన్ సుందర్

వాషింగ్టన్ సుందర్