Medaram Jatara 2022: కరోనా నిబంధనలు పాటిస్తూ.. ఆదివాసి జాతరకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం..
Medaram Jatara 2022: ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీల జాతరకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవతలకు బెల్లం సమర్పించే అతిపెద్ద గిరిజన పండుగ. సమ్మక్క, సారలమ్మ దేవతలను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో హాజరవుతారని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జాతర ఏర్పాట్లను చేస్తున్నారు.
Most Read Stories