Rahul Gandhi: తెలంగాణలో ముగిసిన రాహుల్ గాంధీ జోడోయాత్ర..

|

Nov 07, 2022 | 9:03 PM

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో విజయవంతంగా ముగిసింది. 23న తెలంగాణలోకి ప్రవేశించి.. నవంబర్ 7న మద్నూర్ మండలం మెనూరు వద్ద భారీ బహిరంగ సభతో ముగిసిన యాత్ర..

1 / 7
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర  తెలంగాణలో విజయవంతంగా ముగిసింది.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో విజయవంతంగా ముగిసింది.

2 / 7
 23న తెలంగాణలోకి ప్రవేశించి.. నవంబర్ 7న మద్నూర్ మండలం మెనూరు వద్ద భారీ బహిరంగ సభతో ముగిసిన యాత్ర..

23న తెలంగాణలోకి ప్రవేశించి.. నవంబర్ 7న మద్నూర్ మండలం మెనూరు వద్ద భారీ బహిరంగ సభతో ముగిసిన యాత్ర..

3 / 7
తెలంగాణలో 375 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ.. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 15 కిలోమీటర్లు.. సాయంత్రం 4 గంటల నుంచి 10 కిలోమీటర్ల యాత్ర సాగింది..

తెలంగాణలో 375 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ.. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 15 కిలోమీటర్లు.. సాయంత్రం 4 గంటల నుంచి 10 కిలోమీటర్ల యాత్ర సాగింది..

4 / 7
19 అసెంబ్లీ నియోజక వర్గాల్లో, 7 పార్లమెంట్ నియోజక వర్గాలలో సాగిన యాత్ర. చారిత్రక చార్మినార్ వద్ద నుంచి నవంబర్, 1,2 తేదీలలో హైదరాబాద్ లో సాగిన యాత్ర.

19 అసెంబ్లీ నియోజక వర్గాల్లో, 7 పార్లమెంట్ నియోజక వర్గాలలో సాగిన యాత్ర. చారిత్రక చార్మినార్ వద్ద నుంచి నవంబర్, 1,2 తేదీలలో హైదరాబాద్ లో సాగిన యాత్ర.

5 / 7
సామాజిక సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు, జర్నలిస్టులు, రైతులు తదితరులతో సమావేశం అయిన రాహుల్..

సామాజిక సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు, జర్నలిస్టులు, రైతులు తదితరులతో సమావేశం అయిన రాహుల్..

6 / 7
పాదయాత్ర లో చాలా ఉత్సాహంగా పాల్గొన్న రాహుల్.. తెలంగాణ సమాజం రాహుల్ కు సంపూర్ణ మద్దతు..

పాదయాత్ర లో చాలా ఉత్సాహంగా పాల్గొన్న రాహుల్.. తెలంగాణ సమాజం రాహుల్ కు సంపూర్ణ మద్దతు..

7 / 7
బహిరంగ సభలలో భారత్ జోడో యాత్ర లక్ష్యాలను వివరించిన రాహుల్..బీజేపీ మోడీ, టిఆర్ఎస్ కేసీఆర్ లపై పదునైన విమర్శలు

బహిరంగ సభలలో భారత్ జోడో యాత్ర లక్ష్యాలను వివరించిన రాహుల్..బీజేపీ మోడీ, టిఆర్ఎస్ కేసీఆర్ లపై పదునైన విమర్శలు