PM Modi: అత్యంత సుందరమైన తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని.. జాతికి అంకితం చేయనున్న మోదీ..
తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనాన్ని మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.1,100 కోట్లకు పైగా వ్యయంతో కొత్త టెర్మినల్ భవనాన్ని అభివృద్ధి చేశారు. ఈ రెండు టెర్మినళ్ల స్థాయి.. ఏటా 44 లక్షల మంది ప్రయాణికులకు వివిధ ప్రాంతాలకు చేరవేస్తుంది. కొత్త టెర్మినల్ భవనంలో 60 చెక్-ఇన్ కౌంటర్లు, 5 బ్యాగేజ్ క్యారౌసెల్లు, 60 అరైవల్ ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు, 44 డిపార్చర్ ఎమిగ్రేషన్ కౌంటర్లు ఉన్నాయని తెలిపింది.
Most Read Stories