IND vs ENG: ఉప్పల్లో 90 బూచీ.. వణికిపోతోన్న టీమిండియా బ్యాటర్లు.. ఎందుకో తెలుసా?
India vs England: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా అర్ధసెంచరీల సాయంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 436 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో 190 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అయితే, హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో బ్యాటర్లు 90 పరుగులకు చేరుకోకుండానే వికెట్ కోల్పోతున్నారు. ముఖ్యంగా ముగ్గురు భారత ప్లేయర్లు ఇలా పెవిలయన్ చేరారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
