IPL 2025: అప్పుడు 20 లక్షలు.. ఇప్పుడు 14 కోట్లు.. నక్క తోక తొక్కిన గంభీర్ శిష్యుడు.. ఎవరంటే
బూమ్.. బూమ్.. బుమ్రా 2.0, టీమిండియాకి భవిష్యత్తు ఆటగాడైన మయాంక్ యాదవ్ ఐపీఎల్లో నక్క తోక తొక్కాడు. గతేడాది రూ. 20 లక్షలు పలికిన ఈ ప్లేయర్.. ఇప్పుడు మెగా వేలానికి ముందుగా రూ. 14 కోట్లు అందుకోనున్నాడు. ఆ వివరాలు ఇలా..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
