
మనుషుల జీవన శైలిలో అనేక మార్పులు వస్తున్నాయి. ఇక ఇదే క్రమంలో అందరూ త అలవాట్ల పైన దృష్టి పెడుతున్నారు. ఇంకా మితమైన ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం లాంటివి కొత్తవై అలవాటు చేసుకుంటున్నారు

ఓ వైపు ఎండలు కూడా భగ్గుమంటున్నాయి. రోజు రోజుకి విపరీతంగా పెరిపోతోంది. ఇక ఇదే సమయంలో అందరూ నేచురల్ డ్రింక్స్ పైన చాలా మంది ఆధారపడుతున్నారు. వాటిలో వెజిటేబుల్ జ్యూస్ కోసం అయితే, జనాలు ఎగబడుతున్నారు.

కూరగాయల జ్యూస్ కోసం పొద్దున నుంచి రాత్రి వరకు జనాలు క్యూ కడుతున్నారు. దీనిని తాగిన వారు కూడా టేస్ట్ బాగుందని గ్లాసుల మీద గ్లాసుల మీద తాగుతున్నారు. దీంతో ఈ జ్యూస్ కు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది.

సొరకాయ, ఉసిరి, కొత్తిమీర ఇలా రక రకాల కూరగాయల జ్యూస్ ఒక్కో రూ. 30 నుంచి రూ. 40 గా అమ్ముతున్నారు. ఇంకా బీట్ రూట్ క్యారెట్ జ్యూస్ రూ. 50 నుంచి 60 గా అమ్ముతున్నారు

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)