
నాని కథానాయకుడిగా వచ్చిన ‘జెండా పై కపిరాజు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ నటి రాగిణి ద్వివేది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే కన్నడ నటి రాగిణి ద్వివేది తాజాగా తన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.

గ్రీన డ్రెస్లో ఫోజులిచ్చిన రాగిణి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా నెట్టింట వైరల్గా అయ్యాయి.

అంతేకాక ఆమె ఫోటోలను చూసిన అభిమానులు పిచ్చెకిపోవడంతో పాటు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

చూడడానికి బోల్డ్గా ఉన్న ఈ ఫోటోలలో రాగిణి చాలా అందంగా ఫోజులిచ్చింది. ఇక రాగిణి 2019లో విడుదలైన ‘అధ్యక్ష ఇన్ అమెరికా’ సినిమాలో నటించగా.. ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలేవీ విడుదల కాలేదు.

ఇప్పటి వరకు 25 సినిమాల్లో నటించిన రాగిణి .. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తోంది.