Pawan Kalyan: పవన్ కల్యాణ్ అడుగు జాడల్లోనే.. అనాథ పిల్లలతో అనా కొణిదెల క్రిస్మస్ సంబరాలు.. ఫొటోస్ చూశారా?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సతీమణి అనా కొణిదెల తన మంచి మనసును చాటుకున్నారు. స్థానికంగా ఉండే ఓ అనాథ శరణాలయానికి వెళ్లిన ఆమె అక్కడి పిల్లలతో కలిసి క్రిస్మస్ సంబరాలు చేసుకున్నారు. పిల్లలతోనే కేక్ కటింగ్ చేయించి అందరికీ పంచారు.
Most Read Stories