Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ అడుగు జాడల్లోనే.. అనాథ పిల్లలతో అనా కొణిదెల క్రిస్మస్‌ సంబరాలు.. ఫొటోస్‌ చూశారా?

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సతీమణి అనా కొణిదెల తన మంచి మనసును చాటుకున్నారు. స్థానికంగా ఉండే ఓ అనాథ శరణాలయానికి వెళ్లిన ఆమె అక్కడి పిల్లలతో కలిసి క్రిస్మస్‌ సంబరాలు చేసుకున్నారు. పిల్లలతోనే కేక్‌ కటింగ్‌ చేయించి అందరికీ పంచారు.

|

Updated on: Dec 25, 2023 | 9:58 PM

 పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సతీమణి అనా కొణిదెల తన మంచి మనసును చాటుకున్నారు. స్థానికంగా ఉండే ఓ అనాథ శరణాలయానికి వెళ్లిన ఆమె అక్కడి పిల్లలతో కలిసి క్రిస్మస్‌ సంబరాలు చేసుకున్నారు. పిల్లలతోనే కేక్‌ కటింగ్‌ చేయించి అందరికీ పంచారు.

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సతీమణి అనా కొణిదెల తన మంచి మనసును చాటుకున్నారు. స్థానికంగా ఉండే ఓ అనాథ శరణాలయానికి వెళ్లిన ఆమె అక్కడి పిల్లలతో కలిసి క్రిస్మస్‌ సంబరాలు చేసుకున్నారు. పిల్లలతోనే కేక్‌ కటింగ్‌ చేయించి అందరికీ పంచారు.

1 / 5
హైదరాబాద్‌ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్‌ ఫర్‌ ద చిల్డ్రన్‌లోని చిన్నారులతో అనా కొణిదెల క్రిస్మస్‌ సంబరాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో ఎంతో సరదాగా గడిపారామె. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.

హైదరాబాద్‌ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్‌ ఫర్‌ ద చిల్డ్రన్‌లోని చిన్నారులతో అనా కొణిదెల క్రిస్మస్‌ సంబరాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో ఎంతో సరదాగా గడిపారామె. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.

2 / 5
 అనంతరం చిన్నారులతో కలిసి క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచారు. అలాగే పిల్లలకు అవసరమైన నిత్యావసర సరుకులను అనాథశరణాలయానికి అందజేశారు.

అనంతరం చిన్నారులతో కలిసి క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచారు. అలాగే పిల్లలకు అవసరమైన నిత్యావసర సరుకులను అనాథశరణాలయానికి అందజేశారు.

3 / 5
ఈ సందర్భంగా జీవోదయ హోమ్‌ ఫర్‌ ద చిల్డ్రన్‌ నిర్వాహకులు అనా కొణిదెలను ఘనంగా సన్మానించారు. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన తమ అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేసింది. దీంతో ఈ ఫొటోలు తెగ వైరలవుతున్నాయి.

ఈ సందర్భంగా జీవోదయ హోమ్‌ ఫర్‌ ద చిల్డ్రన్‌ నిర్వాహకులు అనా కొణిదెలను ఘనంగా సన్మానించారు. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన తమ అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేసింది. దీంతో ఈ ఫొటోలు తెగ వైరలవుతున్నాయి.

4 / 5
 మరోవైపు క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు పవన్‌ కల్యాణ్‌. సామాజిక విలువలు చైతన్యవంతం కావాలంటే క్రీస్తు బోధించిన శాంతి, సహనం, ఔదార్యం సర్వదా ఆచరణీయమని జనసేన అధినేత పేర్కొన్నారు.

మరోవైపు క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు పవన్‌ కల్యాణ్‌. సామాజిక విలువలు చైతన్యవంతం కావాలంటే క్రీస్తు బోధించిన శాంతి, సహనం, ఔదార్యం సర్వదా ఆచరణీయమని జనసేన అధినేత పేర్కొన్నారు.

5 / 5
Follow us
Latest Articles