
కొన్ని గ్రహాలు వాటి స్థానాలను మార్చుకున్నప్పుడు కానీ, గ్రహ సంచారాలు జరిగినప్పుడు కానీ, రెండు రాశుల వారికీ అశుభంగా ఉండనుంది. కొత్త ఏడాది ఉగాది ఈ రాశుల వారి జీవితాలు మారిపోనున్నాయి. అంటే, ప్రతి పనిలో అడ్డంకులు వస్తాయి. ఏవి కూడా ముందుకు వెళ్లవు.

జ్యోతిష్యంలో శని ప్రభావం ఎవరి మీద పడినా చాలా తీవ్రంగా ఉంటుంది. ఒక్కోసారి రాహు–కేతు గ్రహ మార్పులు వలన కూడా మనుషుల జీవితాలు నాశనం అవుతాయి. అలాగే, వీరికి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అవ్వనుంది. మరి, ఆ రెండు రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం..

మకర రాశి : కొత్త ఏడాది ప్రారంభం నుంచే మకర రాశి వారికి ప్రతి కూలంగా ఉండనుంది. అలాగే, కొత్త పనులు మొదలు పెట్టినా కూడా అవి కలిసి రావు. నష్టాలు వస్తాయి. కాబట్టి, ఈ సమయంలో మొదలు పెట్టకండి.

వృషభ రాశి : ఉగాది పండుగ అంటే ఎవరికైనా కలిసి వస్తుందని చెబుతారు. కానీ, వృషభ రాశి వారికీ ఏడాది పొడవునా కష్టాలు మొదలవ్వనున్నాయి. వీరు ఈ సమయంలో ప్రయాణాలు చెయ్యకపోవడమే మంచిది.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు