జమ్మూ కాశ్మీర్ నుంచి 10 వేల పారా మిలిటరీ దళాల ఉపసంహరణ

జమ్మూ కాశ్మీర్ నుంచి 10 వేల పారామిలిటరీ దళాలను తక్షణమే  ఉపసంహరించాలని కేంద్రం నిర్ణయించింది. గత ఏడాది ఆగస్టులో ఈ బలగాలను అక్కడ మోహరించారు. 370 అధికరణాన్నిరద్దు చేసి..

జమ్మూ కాశ్మీర్ నుంచి 10 వేల పారా మిలిటరీ దళాల ఉపసంహరణ

Edited By:

Updated on: Aug 19, 2020 | 7:50 PM

జమ్మూ కాశ్మీర్ నుంచి 10 వేల పారామిలిటరీ దళాలను తక్షణమే  ఉపసంహరించాలని కేంద్రం నిర్ణయించింది. గత ఏడాది ఆగస్టులో ఈ బలగాలను అక్కడ మోహరించారు. 370 అధికరణాన్నిరద్దు చేసి, జమ్మూ కాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత ముందు జాగ్రత్త చర్యగా ఈ బలగాలను నియోగించారు. అయితే ఈ బలగాల స్థానే..సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ను నియమించిన అనంతరం ఈ బలగాలను వెనక్కి పంపాలని హోమ్ శాఖ నిర్ణయించింది. మొత్తం 100 కంపెనీల్లో 40 సీఆర్ఫీ ఎఫ్ నుంచి, సీఐఎస్ ఎఫ్, బీ ఎస్ ఎఫ్, సహస్ర సీమా బల్ దళాల నుంచి 20 కంపెనీల చొప్పున బలగాలు ఉన్నాయి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us