గుజరాత్ సరిహద్దులో భారీగా భద్రతా దళాల గస్తీ

| Edited By:

Aug 14, 2019 | 4:45 AM

గుజరాత్: ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఉగ్రదాడులు జరిగే అవకాశముందని సరిహద్దు ప్రాంతాలకు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోగల కుచ్-గుజరాత్ ఇండో పాక్ బోర్డర్ వద్ద భారీగా భద్రతా దళాలు మోహరించారు. తీర నౌకదళంతో పాటు మెరైన్ పోలీసులు పగడ్బందీగా గస్తీ కాస్తున్నారు. నిరంతరం డేగ కళ్లతో కనిపెడుతున్నారు. తాజా పరిస్థితిపై ఎప్పటికప్పుడు భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయి.

గుజరాత్ సరిహద్దులో భారీగా భద్రతా దళాల గస్తీ
Follow us on

గుజరాత్: ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఉగ్రదాడులు జరిగే అవకాశముందని సరిహద్దు ప్రాంతాలకు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోగల కుచ్-గుజరాత్ ఇండో పాక్ బోర్డర్ వద్ద భారీగా భద్రతా దళాలు మోహరించారు. తీర నౌకదళంతో పాటు మెరైన్ పోలీసులు పగడ్బందీగా గస్తీ కాస్తున్నారు. నిరంతరం డేగ కళ్లతో కనిపెడుతున్నారు. తాజా పరిస్థితిపై ఎప్పటికప్పుడు భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయి.