మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్.. లిక్కర్ కొనే వారి వేలిపై సిరా గుర్తు.. రీజన్ ఇదే..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. అయితే ఈ క్రమంలో అత్యవసర సేవలను మినహాయించి అనేక వాటిపై నిషేధం విధించింది. అందులో భాగంగా మద్యం షాపులను కూడా మూసివేసింది. తాజాగా గత వారం కొన్నింటిని సడలింపులు ఇచ్చింది. అందులో భాగంగా మద్యం షాపులకు కూడా మినహాయింపునిచ్చింది. దీంతో గత సోమవారం నుంచి మద్యం షాపులు అనేక రాష్ట్రాల్లో తెరుచుకున్నాయి. […]

మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్.. లిక్కర్ కొనే వారి వేలిపై సిరా గుర్తు.. రీజన్ ఇదే..
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 08, 2020 | 12:38 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. అయితే ఈ క్రమంలో అత్యవసర సేవలను మినహాయించి అనేక వాటిపై నిషేధం విధించింది. అందులో భాగంగా మద్యం షాపులను కూడా మూసివేసింది. తాజాగా గత వారం కొన్నింటిని సడలింపులు ఇచ్చింది. అందులో భాగంగా మద్యం షాపులకు కూడా మినహాయింపునిచ్చింది. దీంతో గత సోమవారం నుంచి మద్యం షాపులు అనేక రాష్ట్రాల్లో తెరుచుకున్నాయి. అయితే దాదాపు నలభై రోజులుగా మద్యం దొరక్కపోవడంతో.. మద్యం ప్రియులు ఒక్కసారిగా దుకాణాలకు పోటెత్తుతున్నారు. దీంతో లిక్కర్ షాపులు కిక్కిరిసి పోకుండా మధ్యప్రదేశ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.

లిక్కర్ కొనగోలు చేసిన వారే మళ్లీ వెళ్లి కొనుక్కోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని గ్రహించిన సర్కార్.. ఇక మద్యం కొనుగోలుదారుల చేతి వేళ్లపై సిరా గుర్తు వేయాలని హోషంగాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది.నిర్ణయించింది. జిల్లాలో లిక్కర్ బాటిళ్లు కొంటున్న వారి పేర్లు, అడ్రస్, మొబైల్ నంబర్లను రిజిస్టర్ చేస్తోంది. అంతేకాదు వారి చేతి వేలికి సిరా గుర్తు వేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ఒకసారి మద్యం కొన్న వారు.. మళ్లీ మళ్లీ దుకాణానికి రాకుండా ఉంటుందని ఎక్సైజ్ శాఖ అధికారి తెలిపారు. నాన్ కంటైన్మెంట్ జోన్లలో మద్యం దుకాణాలకు కొన్నింటికి మాత్రమే అనుమతించామని.. మద్యం షాపుల వద్ద రద్దీని తగ్గించేందుకు కొనుగోలుదారులకు సిరాగుర్తు పెట్టే పద్ధతి అమలు చేస్తున్నామన్నారు.

Latest Articles
రూ. 9 వేలకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌.. వివో నుంచి కొత్త ఫోన్
రూ. 9 వేలకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌.. వివో నుంచి కొత్త ఫోన్
కాషాయం ఎక్కువైంది.. టీమిండియా ప్రపంచకప్ జెర్సీపై ఫ్యాన్స్ ఫైర్
కాషాయం ఎక్కువైంది.. టీమిండియా ప్రపంచకప్ జెర్సీపై ఫ్యాన్స్ ఫైర్
వేసవిలో ఒంట్లో కొవ్వును వెన్నలా కరిగించే పండ్లు
వేసవిలో ఒంట్లో కొవ్వును వెన్నలా కరిగించే పండ్లు
చెడు కొలెస్ట్రాల్‌ను తరిమికొట్టాలా? ప్రతిరోజూ ఉదయం ఈ ఆకును నమలండి
చెడు కొలెస్ట్రాల్‌ను తరిమికొట్టాలా? ప్రతిరోజూ ఉదయం ఈ ఆకును నమలండి
కొత్తిమీర గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తాగితే..
కొత్తిమీర గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తాగితే..
వేగం తగ్గింది సినిమాల్లో.. తనలో కాదు.! ట్రేండింగ్ స్టైల్ తో పూజా
వేగం తగ్గింది సినిమాల్లో.. తనలో కాదు.! ట్రేండింగ్ స్టైల్ తో పూజా
వయ్యారి సొగసరి.. అంజలి అందాలకు ఫిదా అవుతున్న యూత్. ఫోటోస్..
వయ్యారి సొగసరి.. అంజలి అందాలకు ఫిదా అవుతున్న యూత్. ఫోటోస్..
స్టైలిష్ డ్రెస్ లో మోడరన్ మేనకలా మెరిసిపోతున్న అమృత అయ్యర్.
స్టైలిష్ డ్రెస్ లో మోడరన్ మేనకలా మెరిసిపోతున్న అమృత అయ్యర్.
ఈవినింగ్ వాకింగ్ చేస్తే.. ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
ఈవినింగ్ వాకింగ్ చేస్తే.. ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..