రంజాన్‌ మాసంలో కాల్పులు, తనిఖీలు ఆపేయండి : మెహబూబా

రంజాన్‌‌ మాసం ప్రారంభం కానున్నదని, ఈ మాసంలో ప్రజలు ఉదయం, రాత్రి వరకూ ప్రార్థనా మందిరాలకు వెళ్లి ప్రార్థనలు చేస్తారని జమ్ము కాశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా కాల్పుల విరమణ పాటించాలని, సోదాలు, తనిఖీలు నిలిపివేయాలని ఆమె కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల జమ్ముకశ్మీర్‌ ప్రజలు ఒక నెల రోజులైనా ప్రశాంతంగా గడుపుతారని ఆమె ట్వీట్ చేశారు. Request GoI to cease crackdowns, […]

రంజాన్‌ మాసంలో కాల్పులు, తనిఖీలు ఆపేయండి : మెహబూబా

Updated on: May 04, 2019 | 7:08 PM

రంజాన్‌‌ మాసం ప్రారంభం కానున్నదని, ఈ మాసంలో ప్రజలు ఉదయం, రాత్రి వరకూ ప్రార్థనా మందిరాలకు వెళ్లి ప్రార్థనలు చేస్తారని జమ్ము కాశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా కాల్పుల విరమణ పాటించాలని, సోదాలు, తనిఖీలు నిలిపివేయాలని ఆమె కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల జమ్ముకశ్మీర్‌ ప్రజలు ఒక నెల రోజులైనా ప్రశాంతంగా గడుపుతారని ఆమె ట్వీట్ చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us