బ్రేకింగ్: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ట్రైన్ పాంట్రీ కార్ బోగీలో దట్టమైన మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఢిల్లీ సరిహద్దు బాలగఢ్ దగ్గర ట్రైన్‌ను నిలిపివేశారు. ఘటన కారణంగా అదే మార్గంలో వెళ్లే మిగిలిన వ్యాగన్లను కూడా నిలిపివేశారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవ్వరికీ పొగలు రావడానికి కారణాలపై రైల్వే అధికారులు దర్యాప్తును ప్రారంభించారు.

బ్రేకింగ్: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

Updated on: Aug 29, 2019 | 9:55 AM

సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ట్రైన్ పాంట్రీ కార్ బోగీలో దట్టమైన మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఢిల్లీ సరిహద్దు బాలగఢ్ దగ్గర ట్రైన్‌ను నిలిపివేశారు. ఘటన కారణంగా అదే మార్గంలో వెళ్లే మిగిలిన వ్యాగన్లను కూడా నిలిపివేశారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవ్వరికీ పొగలు రావడానికి కారణాలపై రైల్వే అధికారులు దర్యాప్తును ప్రారంభించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us