ENG Vs PAK: సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న చివరి టెస్టులో పాకిస్తాన్ కష్టాల్లో పడింది. పేసర్ అండర్సన్(4/42) విజృంభించడంతో 75 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ అజహర్ అలీ(88) మినహా మిగిలిన బ్యాట్స్ మెన్ అందరూ కూడా ఘోరంగా విఫలమయ్యారు. అంతకముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ను 583/8 రన్స్ దగ్గర డిక్లర్ చేసింది. జాక్ క్రాలే(267) డబుల్ సెంచరీతో అదరగొట్టగా.. బట్లర్(152) సెంచరీతో ఇంగ్లాండ్.. పాకిస్తాన్ ముందు భారీ స్కోర్ ఉంచింది.
Also Read:
ఏపీ విద్యార్థులకు అలెర్ట్.. డిగ్రీ, పీజీ కోర్సుల ఫీజులు ఖరారు.!
Breaking: తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..
చైనా కరోనా వ్యాక్సిన్ ధర రూ. 10 వేలు..!
సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు రీ-ఓపెన్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..
‘సీఎం కావడానికి కేటీఆర్కు అన్ని అర్హతలు ఉన్నాయి’..
ప్రయాణీకులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్…
టెర్రరిస్టుల జాబితాలో దావూద్.. లిస్టు రిలీజ్ చేసిన పాకిస్థాన్