త‌న తాత‌ను త‌లుచుకుని ఎమోష‌న‌ల్ అయిన బ‌న్నీ.. ట్వీట్ చేస్తూ..

| Edited By:

Jul 31, 2020 | 11:08 AM

నేడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య 16 వ‌ర్థంతి కావ‌డంతో.. ట్ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశాడు. త‌న తాత‌ను త‌లుచుకుని ఒక్క‌సారిగా ఎమోష‌న‌ల్ అయ్యాడు బ‌న్నీ. 'అల్లు రామలింగయ్య గారు మమ్మల్ని విడిచిపెట్టిన ఈ రోజు నాకు బాగా..

త‌న తాత‌ను త‌లుచుకుని ఎమోష‌న‌ల్ అయిన బ‌న్నీ.. ట్వీట్ చేస్తూ..
Follow us on

నేడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య 16 వ‌ర్థంతి కావ‌డంతో.. ట్ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశాడు. త‌న తాత‌ను త‌లుచుకుని ఒక్క‌సారిగా ఎమోష‌న‌ల్ అయ్యాడు బ‌న్నీ. ‘అల్లు రామలింగయ్య గారు మమ్మల్ని విడిచిపెట్టిన ఈ రోజు నాకు బాగా గుర్తుంది. ఆ రోజు కంటే ఇప్పుడు అయన గురించి నాకు ఎక్కువ తెలుసు. నేను జీవితంలో చాలా విషయాలు అనుభవించాను. అయన ప్రయత్నాలు, పోరాటాలు మరియు ప్రయాణాలకు నేను కనెక్ట్ అవుతాను. సినిమా పట్ల ఈ పేద రైతుల అభిరుచి కారణంగా మనమందరం ఈ రోజు ఇక్కడ వున్నాము’.. అంటూ ఎంతో ఎమోష‌న‌ల్‌గా ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేశారు అల్లు అర్జున్.

Read More:

ప్ర‌ముఖ న‌టుడు శ‌ర‌త్ కుమార్‌కి షాక్‌.. ఫోన్ హ్యాక్ చేసి బెదిరింపులు..

క‌రోనా పంజా.. ప్ర‌పంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న పాజిటివ్ కేసులు