ఇండియాలో కరోనా విజృంభణ: లక్ష దాటిన కేసులు
ఇండియాలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులెటెన్ ప్రకారం దేశంలో కరోనా కేసులు లక్ష దాటాయి. గడచిన 24 గంటల్లో దేశంలో 4,970 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 134 మంది వైరస్ బారిన పడి చనిపోయారు.. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 101139 దేశవ్యాప్తంగా ప్రస్తుతం యాక్టీవ్ కేసులు: 58802 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 39174 దేశం మొత్తం కరోనా మృతుల సంఖ్య […]
ఇండియాలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులెటెన్ ప్రకారం దేశంలో కరోనా కేసులు లక్ష దాటాయి. గడచిన 24 గంటల్లో దేశంలో 4,970 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 134 మంది వైరస్ బారిన పడి చనిపోయారు..
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 101139
దేశవ్యాప్తంగా ప్రస్తుతం యాక్టీవ్ కేసులు: 58802
కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 39174
దేశం మొత్తం కరోనా మృతుల సంఖ్య : 3163