పీపుల్స్ స్టార్ కోసం మెగాస్టార్.. ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ లైవ్ ఈవెంట్

|

May 21, 2019 | 7:52 PM

పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి నటించి స్వీయ దర్శకత్వంలో స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇకపోతే ఈ సినిమా ఆడియో రిలీజ్కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఆ లైవ్ ఈవెంట్‌ను మీరు కూడా చూడండి. 

పీపుల్స్ స్టార్ కోసం మెగాస్టార్.. మార్కెట్లో ప్రజాస్వామ్యం లైవ్ ఈవెంట్
Follow us on

పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి నటించి స్వీయ దర్శకత్వంలో స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇకపోతే ఈ సినిమా ఆడియో రిలీజ్కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఆ లైవ్ ఈవెంట్‌ను మీరు కూడా చూడండి.