జబర్దస్త్లో అనసూయ ప్లేస్ కొట్టేసిన శ్రీముఖి..!
ప్రస్తుతం ఎంటర్టైన్ పరంగా.. హాట్ టాపిక్ ఏదంటే.. ‘జబర్దస్త్ కామెడీ షో’ అనే చెప్పాలి. దాదాపు 6 సంవత్సరాలుగా.. బుల్లితెర ప్రేక్షకులను జబర్దస్త్ షో అలరిస్తోంది. 2013 ఫిబ్రవరి 7న ప్రారంభమైన ఈ షో.. అప్పటినుంచీ.. ఇప్పటి వరకూ.. టాప్ రేటింగ్తో దూసుకుపోతోంది. చాలా మంది ప్రేక్షకుల పెదాలపైన చిరునవ్వులు పూయిస్తోంది. తాజాగా.. ఈ షోలో చీలికలు ఏర్పడ్డాయి. నవ్వుల నవాబు నాగబాబు ఈ షో నుంచి తప్పుకుని.. జీ తెలుగులోని ‘లోకల్ గ్యాంగ్’లో చేరిపోయారు. ఇక […]
ప్రస్తుతం ఎంటర్టైన్ పరంగా.. హాట్ టాపిక్ ఏదంటే.. ‘జబర్దస్త్ కామెడీ షో’ అనే చెప్పాలి. దాదాపు 6 సంవత్సరాలుగా.. బుల్లితెర ప్రేక్షకులను జబర్దస్త్ షో అలరిస్తోంది. 2013 ఫిబ్రవరి 7న ప్రారంభమైన ఈ షో.. అప్పటినుంచీ.. ఇప్పటి వరకూ.. టాప్ రేటింగ్తో దూసుకుపోతోంది. చాలా మంది ప్రేక్షకుల పెదాలపైన చిరునవ్వులు పూయిస్తోంది.
తాజాగా.. ఈ షోలో చీలికలు ఏర్పడ్డాయి. నవ్వుల నవాబు నాగబాబు ఈ షో నుంచి తప్పుకుని.. జీ తెలుగులోని ‘లోకల్ గ్యాంగ్’లో చేరిపోయారు. ఇక ఆయన వెంటే.. యాంకర్ అనసూయ కూడా జడ్జ్గా ‘లోకల్ గ్యాంగ్’లో సెటిల్ అయిపోయింది. దీంతో.. అక్కడ ఆమె ప్లేస్ ఖాళీగా ఉంది. మొదట రెండు.. పార్ట్లనూ.. రష్మీనే చేస్తుందని టాక్ వచ్చినా.. ప్రస్తుతం మరో న్యూస్ ఇప్పుడు హైలెట్గా మారింది.
గురువారం రోజు వచ్చే జబర్దస్త్లో అనసూయ ప్లేస్లో.. యాంకర్ శ్రీముఖి వస్తుందని సమాచారం. శ్రీముఖి కూడా.. చాలా హైపర్గా యాంకరింగ్ చేస్తూ ఉంటుంది. అందులోనూ.. జబర్దస్త్ టీంతో శ్రీముఖీకి మంచి సత్సంబంధాలున్నాయి. ఇక రాములమ్మ జబర్దస్త్లోకి వెళ్లిందంటే.. మరింత హైప్ క్రియేట్ అవుతందనే చెప్పవచ్చు. తాజాగా.. బిగ్బాస్ సీజన్-3లో శ్రీముఖి రన్నర్ రప్గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక.. రోజా కూడా జబర్దస్త్లోనే కొనసాగాలనుకుంటున్నారట. అయితే.. మరి ఇప్పుడు నాగబాబు ప్లేస్లోకి ఎవరోస్తారనేది టర్నింగ్ పాయింట్.