కరోనాతో సీపీఎం నేత మృతి

కరోనా మహమ్మారి ప్రజాప్రతినిధులను పొట్టనబెట్టుకుంటుంది. తాజాగా వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన సీపీఎం సీనియర్‌ నేత ఒకరు కరోనాతో మరణించారు. పార్టీకి చెందిన సీనియర్‌ నేత శ్యామల్ చక్రవర్తి గత కొద్ది రోజులుగా కరోనా..

కరోనాతో సీపీఎం నేత మృతి
Follow us

| Edited By:

Updated on: Aug 07, 2020 | 1:34 AM

కరోనా మహమ్మారి ప్రజాప్రతినిధులను పొట్టనబెట్టుకుంటుంది. తాజాగా వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన సీపీఎం సీనియర్‌ నేత ఒకరు కరోనాతో మరణించారు.పార్టీకి చెందిన సీనియర్‌ నేత శ్యామల్ చక్రవర్తి గత కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్‌ సోకి పోరాడుతున్నారు. కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కరోనాతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని వెస్ట్ బెంగాల్‌ సీపీఎం పార్టీ ధృవీకరించింది. ఆయన వయస్సు 76 ఏళ్లు. 1982 నుంచి 1996 వరకు వెస్ట్‌ బెంగాల్‌లో మూడు సార్లు మంత్రిగా పనిచేశారు. రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. జూలై 30వ తేదీన ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. వెంటనే కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించడంతో ఆయనను వెంటిలేషన్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఆయన మరణించారు. శ్యామల్‌ మరణం పట్ల వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Read More :

దేశ రాజధానిలో పెరిగిన కరోనా కేసులు

మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?