తమిళనాడులో 25 మంది జర్నలిస్టులకు కరోనా.. బాధితులంతా..

తమిళనాడులో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఓ ప్రముఖ న్యూస్‌ ఛానెల్‌కు చెందిన జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అందులో పనిచేసే వారిలో దాదాపు 25 మందికి కరోనా సోకినట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఛానెల్‌లో పనిచేస్తున్న ఓ జర్నలిస్టుకు కరోనా రావడంతో.. ఛానెల్‌లో ఉన్న 94 మందికి కరోనా టెస్టులు జరపగా.. 25 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం కరోనా బారినపడ్డ జర్నలిస్టులందర్నీ ఒమదురర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చాలని ప్రభుత్వం […]

తమిళనాడులో 25 మంది జర్నలిస్టులకు కరోనా.. బాధితులంతా..
Follow us

| Edited By:

Updated on: Apr 21, 2020 | 8:50 PM

తమిళనాడులో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఓ ప్రముఖ న్యూస్‌ ఛానెల్‌కు చెందిన జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అందులో పనిచేసే వారిలో దాదాపు 25 మందికి కరోనా సోకినట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఛానెల్‌లో పనిచేస్తున్న ఓ జర్నలిస్టుకు కరోనా రావడంతో.. ఛానెల్‌లో ఉన్న 94 మందికి కరోనా టెస్టులు జరపగా.. 25 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం కరోనా బారినపడ్డ జర్నలిస్టులందర్నీ ఒమదురర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చాలని ప్రభుత్వం ఆదేశించింది.

మరోవైపు ముంబైలో కూడా 53 మంది జర్నలిస్టులకు కరోనా సోకింది. ఇంత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులకు కరోనా సోకుతుండటం దురదృష్టకరమని.. జర్నలిస్ట్‌లంతా విధుల్లో ఉన్నప్పుడు ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలని.. ఫేస్‌ మాస్క్‌లు, సోషల్ డిస్టెన్స్‌ పాటించాలని కేంద్రహోంశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.

Latest Articles
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
కేవలం రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా పాలసీ..మోడీ సర్కార్‌ బెస్ట
కేవలం రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా పాలసీ..మోడీ సర్కార్‌ బెస్ట